మూడ్ లేదు.. ఇక తెగతెంపులే
కరోనావైరస్ మహమ్మారి విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ పదే పదే విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో...
వైరస్లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి
కరోనాపై పోరులో నిమగ్నమైన వైద్య సిబ్బంది రక్షణకు సాయపడే పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్)ల కిట్ మీద పేరుకుపోయే వైరస్లను అంతంచేసే కోటింగ్ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. మాస్క్లు, గ్లౌజ్లు, వైద్యంలో వాడే వస్త్రాలు,...
రైతులకు 2 లక్షల కోట్లు
ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వలస...
కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య...
వైరల్ : ఇప్పుడంతా మాదే రాజ్యం
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో జనాలంతా ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో జంతువులు ఇప్పుడు మాదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. రోడ్ల మీత స్వేచ్చగా విహరిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా...
తెల్లరంగు దుస్తులు ధరించండి
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల విచారణకు హాజరయ్యే లాయర్లు కోట్లు, నల్లరంగు పొడవైన గౌన్లు వేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు లాయర్లందరూ ఈ సూచనని పాటించాలని బుధవారం మార్గదర్శకాలు...
ఉపాధికి ఎసరు!
కరోనా మహమ్మారి, సుదీర్ఘ లాక్డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు లేబర్ మార్కెట్పై తీవ్రస్థాయిలో పడింది. లాక్డౌన్ సందర్భంగా వివిధ వర్గాల జీవనోపాధి ఊ హించని స్థాయిలో చిన్నాభిన్నమైనట్టు అజీమ్ ప్రేమ్జీ...
ఆర్థిక ప్యాకేజీ: చిదంబరం స్పందన
కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం దీనిపై...
నిందలు సరే… నిర్ధారణ ఎలా?
కరోనా వైరస్ సృష్టికర్త చైనాయే కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వల్ల కలిగిన తీవ్ర నష్టానికి చైనానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19...
దశల వారీగా లాక్డౌన్ ముగింపుపై బ్లూప్రింట్
దశలవారీగా లాక్డౌన్కు ముగింపు పలికేందుకు బ్లూప్రింట్ను రూపొందించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలకు సూచన చేసిన నేపథ్యంలో.. బ్లూప్రింట్ల రూపకల్పనకు రంగాల వారీగా ఆరు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది....
































