57.2 F
India
Monday, June 8, 2026

ఇంటి వద్దే కరోనా పరీక్షలు

ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా వైరస్‌ లక్షణాలుంటే కంగారు పడక్కర్లేదు. ఎక్కడికెళ్లాలి, ఎవర్ని సంప్రదించాలనే దానిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా...

కరోనా మాటున హ్యాకింగ్‌ కాటు-ప్రధానంగా కార్పొరేట్‌ సంస్థలపైనే గురి

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మాటున సైబర్‌ కేటుగాళ్లు హ్యాకింగ్‌ కాటు వేస్తున్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రపంచంలోని పలు దేశాల్లో, మన దేశంలో కార్పొరేట్‌ సంస్థల డేటా చోరీకి పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో...

వైరస్‌ మార్పు చెందుతోందా?

దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (మ్యుటేషన్‌) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ యోచిస్తోంది. సార్స్‌–కోవిడ్‌2 తన...

అమ్మో.. వైరస్‌ సోకుతుందేమో

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి వద్ద ఉన్న కెంపేగౌడ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు కరోనా వైరస్‌ భయంతో కంటినిండా నిద్ర కరువైంది. వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతో క్షణక్షణం ఆందోళనలో గడుపుతున్నారు. విమానాశ్రయం...

ఈ దశ అత్యంత కీలకం!

కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉం దని స్పష్టంచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో సడలిం...

మొబైల్‌ ఫోన్లతో వైరస్‌ ముప్పు

మొబైల్‌ ఫోన్లతో కరోనా వైరస్‌ ముప్పు అధికంగా ఉంటుందని రాయపూర్‌కు చెందిన ఎయిమ్స్‌ వైద్యులు హెచ్చరించారు. కోవిడ్‌–19 సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్స్‌ ఫోన్ల వాడకంపై నియంత్రణలు విధించాలని వారు సూచించారు. ఈ...

కరోనా మహమ్మారి జిత్తులు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి

వ్యాధి బారిన పడి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే కనపరిచిన వారికి చికిత్స చేశాక.. ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఎనిమిది రోజుల పాటు వైరస్‌ వారి శరీరంలోనే ఉన్నట్లు గుర్తించామని భారతీయ...

లాక్‌డౌన్‌లోనూ ఉచిత విద్యుత్‌కు పెద్దపీట

వ్యవసాయ ఉచిత విద్యుత్‌ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని.. ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించాలని చెప్పినట్లు ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు....

లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ గడువు పొడిగించాలా, వద్దా...

జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం!

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు జూన్, జులై మాసాల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కేసుల...

MOST POPULAR

HOT NEWS