భయం వద్దు.. మనోబలమే మందు
కరోనా వైరస్ గురించి మితిమీరిన ఆలోచనలు, ఆందోళనతో కొంతమంది మానసిక రుగ్మతకు గురవుతున్నారు. భవిష్యత్ ఏమిటోనని బెంబేలు పడిపోతూ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. లాక్ డౌన్తో ఖాళీ సమయం ఎక్కువగా ఉండి...
ఇంటి నుంచే ఇంటర్న్షిప్
దేశంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతోపాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించడంతో.. వివిధ సాంకేతిక వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థుల ఇంటర్న్షిప్ విషయంలో అఖిల భారత...
వాహనాల విడుదలకు మోక్షం
లాక్డౌన్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. జరిమానా డబ్బులను పేటీఎం, ఫోన్ పే, మీ సేవ...
ఖాతాదారులకు బ్యాంకులు అత్యవరస రుణాలు ! -కరోనా ఎఫెక్ట్
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద మహమ్మారి. ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి ..ప్రపంచంలోని ప్రతి దేశం కూడా తమ సర్వశక్తులని ఒడ్డుతుంది. ఇక ఈ కరోనా వైరస్ భారత్...
సాహో.. ఆరోగ్య సేతు..
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఏప్రిల్లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా ఆరోగ్య సేతుకు...
పదిలం మా పొదరిల్లు
మనం విశ్రాంతి తీసుకోకపోతే ప్రకృతి బలవంతంగా దానిని కల్పిస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం పైపైకి ఎదగాలన్న ఆరాటం ఖండాంతరాలకు ఎగిరిపోవాలనే ఆకాంక్ష అస్వాదించడం ఎలా?కు బదులుగా గెలవడం ఎలా అని నిరంతం తపన...
సహజీవనం చేయాల్సిందే
ఇప్పట్లో కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల...
లాక్డౌన్ 4.0 సడలింపులు..షరతులు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్ఈసీ) చైర్మన్, కేంద్ర...
‘క్వారంటైన్’ ఇళ్లకు జియో ట్యాగింగ్
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. అలాంటి వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్ చేస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసే వరకు ఇళ్లు దాటి...
8.8లక్షల కోట్ల డాలర్లు!
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల...
































