జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం!
భారత్లో కరోనా వైరస్ కేసులు జూన్, జులై మాసాల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కేసుల...
కొత్త టెక్నాలజీలు-డ్రోన్లతో కరోనా బాధితుల గుర్తింపు
నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తే..ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడని అప్పుడెప్పుడో విన్స్టన్ చర్చిల్ చెప్పాడట..కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే.. కొంతమంది ఇందులోనూ మానవాళికి మరింత మేలు చేసే కొత్త...
లాక్డౌన్పై ఏం చేద్దాం? – సీఎం కె.చంద్రశేఖర్రావు
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ గడువు ఈ నెల 31న ముగియనుంది. ప్రస్తుతం పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుండగా జూన్ 1 నుంచి మరిన్ని ఆంక్షలు సడలించాలనే...
వాహనదారులకు ‘కరోనా’ షాక్.. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు..
కరోనా కాలంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్నిమరోసారి పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ. 13 చొప్పున ఎక్సైజ్...
మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?
మొదటిసారిగా కోవిడ్–19 బాధిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. మృతుల శరీరాల్లో కరోనా వైరస్ ఎంత కాలం జీవిస్తుంది? మృతదేహం నుంచి కూడా ఆ వైరస్ ఇతరులకు సోకుతుందా?...
బోగీలను ఐసీయూ కేంద్రాలుగా
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు...
ట్రైలర్తోనే బయపెడుతున్న వర్మ
ప్రముఖ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా వ్యవహరిస్తారు. ట్రెండింగ్లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా...
లాక్డౌన్ 5.0!
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ మరి కొన్నాళ్లు కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. లాక్డౌన్ 5.0 ఉంటుందనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల...
కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు!
ప్రగతిభవన్లో జరుగుతున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా నియంత్రణ, లాక్డౌన్ పొడిగింపుపై బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమావేశమాయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు...
తెలంగాణలో 4 జోన్లలోనే కరోనా: సీఎం కేసీఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తా మని...
































