అహ్మదాబాద్లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్
అహ్మదాబాద్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారికి వారం రోజుల పాటు భారీ స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరపగా, వారిలో 700 మంది ‘సూపర్స్ప్రెడర్స్’(వైరస్ను విస్తృతంగా వ్యాపింపజేసేవారు) ఉన్నారని అధికారులు గుర్తించారు. మే 7...
ఇంటి వద్దే కరోనా పరీక్షలు
ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా వైరస్ లక్షణాలుంటే కంగారు పడక్కర్లేదు. ఎక్కడికెళ్లాలి, ఎవర్ని సంప్రదించాలనే దానిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా...
భిన్నంగా లాక్డౌన్ 4.0
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించే లక్ష్యంగా కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ మూడో దశ నేటితో ముగియనుంది. ఈ నెలాఖరు వరకు కొనసాగే నాలుగో దశ లాక్డౌన్ ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలున్నాయని...
రైల్–బోట్.. ఇది రైల్వే రోబో
రైల్వే ఆసుపత్రిలో రోబో ఆకట్టుకుంటోంది. సొంతంగా రైల్వే అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో రూపొందించిన ఈ రోబో, కోవిడ్ బాధితులకు వైద్య సేవలు చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది వారి దగ్గరకు వెళ్లాల్సిన...
ఉచితంగా వెంటిలేటర్లు : ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని వెల్లడించారు. భారత ప్రధనమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చిన...
తెలంగాణలో 4 జోన్లలోనే కరోనా: సీఎం కేసీఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తా మని...
మొబైల్ ఫోన్లతో వైరస్ ముప్పు
మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని రాయపూర్కు చెందిన ఎయిమ్స్ వైద్యులు హెచ్చరించారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్స్ ఫోన్ల వాడకంపై నియంత్రణలు విధించాలని వారు సూచించారు. ఈ...
కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం
కరోనా వైరస్పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధనలో భాగంగా ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్ను ఆరు కరోనా బాధిత కోతులకు ఇచ్చారు. దీంతో ఆ కోతుల్లోని రోగ...
8.8లక్షల కోట్ల డాలర్లు!
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల...
లాక్డౌన్: మరో రెండు వారాలు…?
కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ గడువు మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ను పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వైరస్...
































