విద్యార్థులకు వీడియో పాఠాలు
లాక్డౌన్, ఇతర కారణాలతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనేక వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తోంది. విద్యార్థులు ఆన్లైన్ వేదికల ద్వారా తమ అభ్యసన...
రైళ్లు వస్తున్నాయ్..!
సుమారు 52 రోజుల విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రైళ్ల రాకపోకలకు సన్నద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. న్యూఢిల్లీ నుంచి బెంగళూర్, బెంగళూర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే...
ఎత్తు తగ్గనున్న ఖైరతాబాద్ వినాయకుడు
తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును కమిటీ విరమించుకుంది. ఈ ఏడాది ఒక్క అడుగు...
లాక్డౌన్: 100 కోట్లకు వడ్డీ చెల్లించండి
న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రూ. 100 కోట్లు ఫండ్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చిన వడ్డీని న్యాయవాదులకు అందించాలని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం...
తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మంగళవారం నుంచి పరిమిత సంఖ్యలో నడపనుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్...
వాడిన విద్యుత్కే బిల్లు
రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేట్లు...
కరోనా.. వివక్షను తొలగిద్దాం
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడినందున కేంద్ర సహకారం కావాలి. ఆరోగ్య రంగానికి, ఎంఎస్ఎంఈలకు ఊతమివ్వాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే పేదలకు మేలు జరుగుతుంది. పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి...
ఇంగ్లిష్ మీడియానికే ఓటు!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 58 పేజీల నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అనేక అంశాలపై సమగ్రంగా...
విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు టాస్క్ఫోర్స్
‘కరోనా వైరస్ వల్ల పలు దేశాలు పెట్టుబడుల విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ముఖ్యంగా తయారీ రంగం చైనాపై పూర్తిగా ఆధారపడటంతో కరోనా గుణపాఠం నేర్పింది. దీంతో ఇప్పుడు పలు దేశాలు చైనా నుంచి...
అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి: హైకోర్టు
లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులతో పాటుగా వారి తల్లిదండ్రులు, కుటుంబీకుల పేర్ల ను, ఇతర వివరాలను విద్యాసంస్థలు, పత్రికలు, టీవీల ద్వారా బహిర్గతం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీ సుకోవాలని హైకోర్టు తీర్పు...



























