37.4 F
India
Tuesday, May 12, 2026

జూన్‌ 30 వరకు బుక్‌ చేసుకున్న రైలు టికెట్లు రద్దు

సాధారణ రైళ్లలో ప్రయాణానికి జూన్‌ 30వ తేదీ వరకు బుక్‌ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ గురువారం ప్రకటించింది. సాధారణ ప్రయాణికుల రైళ్లను జూన్‌ మాసాంతం వరకు నడిపే అవకాశం...

ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్,...

తెల్లరంగు దుస్తులు ధరించండి

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల విచారణకు హాజరయ్యే లాయర్లు కోట్లు, నల్లరంగు పొడవైన గౌన్లు వేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు లాయర్లందరూ ఈ సూచనని పాటించాలని బుధవారం మార్గదర్శకాలు...

ఉపాధికి ఎసరు!

కరోనా మహమ్మారి, సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు లేబర్‌ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో పడింది. లాక్‌డౌన్‌ సందర్భంగా వివిధ వర్గాల జీవనోపాధి ఊ హించని స్థాయిలో చిన్నాభిన్నమైనట్టు అజీమ్‌ ప్రేమ్‌జీ...

విద్యుత్‌ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం

విద్యుత్‌ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలకు...

చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!

చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం...

పేదలకు రూ.1,500 నగదు సాయం ఆపొద్దు

వరుసగా మూడు నెలలు రేషన్‌ బియ్యం తీసుకోని తెల్ల రేషన్‌ కార్డు దారులకు రూ.1,500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్‌డౌన్‌ లాంటి కష్టకాలంలో నగదు సాయం...

ఆర్టీసీ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌

లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు...

ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?

 కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన  ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా  ఆసక్తినెలకొంది. మరోవైపు ఈ మెగా ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ వివరాలను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు...

ప్రధాని ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కమల్‌ వ్యాఖ్యలు

కరోనా కల్లోల సమయంలో కుదేలైన భారతదేశ ఆర్థికవ్యవస్థకు ఊతమివ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన...

LATEST NEWS

MUST READ