ఇక సినిమాలు, పబ్ పార్టీలు నామమాత్రమే!
కరోనా వైరస్ పుణ్యమా అని ఐటీ కంపెనీలకు మాత్రమే పరిమితం అనుకున్న వర్క్ ఫ్రం హోం ఇప్పుడు అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. దీనికి ఇంటర్నెట్ అన్నది ఆధార భూతమన్నది కాసేపు మరిచిపోయినా.. ఇకపై...
డబ్ల్యూహెచ్ఓ ఆహ్వానం అందలేదు: తైవాన్
ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఈ నెలలో నిర్వహించే సమావేశానికి తమకు ఆహ్వానం పంపలేదని తైవాన్ విదేశాంగ శాఖ తెలిపింది. అత్యున్నత స్థాయి హెల్త్ పాలసీలు రూపొందించే...
వుహాన్ నుంచే వైరస్ విడుదల.. ఆధారాలున్నాయి
ప్రపంచ ప్రజానీకంపై తీవ్ర ప్రతాపం చూపుతున్న కరోనా రక్కసి చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే విడుదలైందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆరోపించింది. కరోనా వైరస్ను వుహాన్ ల్యాబ్ నుంచి ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారని తీవ్ర...
చిన్న సంస్థల కోసం అమెజాన్ నిధి
కరోనా వైరస్పరమైన లాక్డౌన్తో దెబ్బతిన్న చిన్న స్థాయి లాజిస్టిక్స్ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. సరుకు డెలివరీ సేవలందించే చిన్న, మధ్య తరహా...
పంజాబ్లో లాక్డౌన్ పొడిగింపు
మే 3 తర్వాత లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్...
24 వేల టెస్టింగ్ కిట్లు వాపస్
చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చైనా ర్యాపిడ్ కిట్ల వినియోగించొద్దని ఐసీఎంఆర్ మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా,...
కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోతో సేవలు
జిల్లాలోని కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోలతో సేవలు అందించనున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రోబోల సేవలను తొలిసారిగా నెల్లూరులోనే ప్రేవేశపెట్టామన్నారు. కాగా రీజనల్ కోవిడ్ సెంటర్లలో ఇకపై రోబోలు సేవలు అందించనున్నాయని చెప్పారు. నెల్లూరుకు...
లాక్డౌన్ చిట్కాలు
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ను ప్రకటించింది. దీంతో అత్యవసర సేవల్లో ఉన్న వారు కాకుండా మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు....
కరోనా మాటున హ్యాకింగ్ కాటు-ప్రధానంగా కార్పొరేట్ సంస్థలపైనే గురి
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మాటున సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ కాటు వేస్తున్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రపంచంలోని పలు దేశాల్లో, మన దేశంలో కార్పొరేట్ సంస్థల డేటా చోరీకి పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో...
ఒంగోలులో ఘటన-తల్లి కడసారి చూపునకూ నోచుకోక..
అమెరికా నుంచి వచ్చి.. కరోనా హెచ్చరికల నేపథ్యంలో తాము ఉంటున్న అపార్ట్మెంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడో యువకుడు. ఇంతలో తల్లి అనారోగ్యంతో మరణించింది. ఈ పరిస్థితుల్లో బయటికి రాలేక తల్లి కడసారి చూపునకు...
































