Tag: cricket
“ఆటగాళ్ళకి డ్రింక్స్ అందించిన ఆస్ట్రేలియా ప్రధాని”..!
ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ అవతారం ఎత్తారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం...
“ఆడు లేదా తప్పుకో – ధోనికి సెలెక్టర్ల లాస్ట్ వార్నింగ్”..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇకపై జట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా సెలక్టర్లు తేల్చేశారు. బంగ్లాదేశ్తో టీ20, టెస్టు సిరీస్ కోసం గురువారం జట్టుని ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.....
“అయ్యో బంగ్లా” – ‘T20 సిరీస్’ ముందు “బంగ్లాదేశ్”కు ఎదురుదెబ్బ..!
భారత్తో టీ20 సిరీస్ ముంగిట బంగ్లాదేశ్కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నవంబరు 3 నుంచి భారత్తో మూడు టీ20ల సిరీస్ని బంగ్లాదేశ్ ఆడనుండగా.. ఆ జట్టు ఆల్రౌండర్ మహ్మద్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు....
“విరాట్ కి విశ్రాంతి – సంజు శామ్సన్, శివం దూబేలకు చోటు”!
కోహ్లి మరోసారి పొట్టి ఫార్మాట్నుంచి విశ్రాంతి కోరుకున్నాడు. బంగ్లాదేశ్తో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు అతను దూరమయ్యాడు. ఈ సిరీస్కు రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు....
మా వాటాని మేము రాబట్టుకుంటాం – “బీసీసీఐ”!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కొత కార్యవర్గం ఇలా కొలువు దీరిందో లేదో అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని టార్గెట్ చేసింది. ఇటీవల సౌరవ్ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా నియామకం ఖరారైన...
“డే/నైట్” టెస్టులకి “టీం ఇండియా” శ్రీకారం చుడుతుందా?
బంగ్లాదేశ్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబరు 26 నుంచి భారత్ జట్టు డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. భారత్ గడ్డపై నవంబరు 3 నుంచి పర్యటించనున్న బంగ్లాదేశ్.. ఫస్ట్ మూడు టీ20లు.. ఆ తర్వాత...
మెన్స్ క్రికెట్లో “మహిళా అంపైర్”!
గత నెలలో ముగిసిన మహిళల టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్తో పాటు ప్లే ఆఫ్ మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ వుమెన్స్ క్రికెటర్ లారెన్ ఏజెన్బాగ్.. ఇప్పుడు పురుషుల ఫస్ట్...
“వరల్డ్ కప్ టైంకి వచ్చేస్తాడంట ధోని”!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది జనవరిలో టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ధోనీ.....
“ఐసీసీ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్”
దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో 529 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్ల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మూడు టెస్టుల సిరీస్లో ఒక డబుల్ సెంచరీ, రెండు...
“ఇస్తారా విరాట్ కి విశ్రాంతి? – వస్తాడా ధోని జట్టులోకి”?
వచ్చే నెలలో బంగ్లాదేశ్తో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్కు గత కొన్నినెలలుగా విరామం లేకుండా ఆడుతోన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో పలువురు యువ...
































