39.2 F
India
Tuesday, May 12, 2026

రేపట్నుంచి రైలు కూత

ఎప్పుడెప్పుడు సొంతూళ్లకు వెళ్లాలా అని ఎదురుచూస్తున్న వారికి భారతీయ రైల్వే .. ‘కూత’ పెట్టి మరీ తీపికబురు చెప్పింది. ఈ నెల 12 (మంగళవారం) నుంచి రైల్వే సర్వీసులను పునరుద్ధరించనున్నట్టు ఆదివారం ప్రకటించింది....

ఐటీ కంపెనీలకు హైకోర్టు ఝలక్‌

ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పే కంపెనీలు షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్ట పరిధిలోకి రావని, ఐటీ కంపెనీ ఉద్యోగుల తొలగింపు వ్యవహారాలపై కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని హైకోర్టు...

కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఢిల్లీ కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం భావన ఇండస్ట్రియల్‌ ఏరియాలోని పరిశ్రమలో మంటలు రావడంతో ఆందోళన రేగింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని...

అన్నం పెడుతున్న ఆంధ్రప్రదేశ్‌

లాక్‌డౌన్‌ వేళ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ అన్నం పెడుతోంది. ఆపద సమయంలో దేశానికి ఆహార భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన...

బార్లు, రెస్టారెంట్‌ల‌లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ఓకే

ఇక‌పై మ‌ద్యంబాబులు దుకాణాల ముందు కిలోమీట‌ర్ల కొద్దీ క్యూలు క‌ట్ట‌క్క‌ర్లేదు. మీకు నచ్చిన వైన్‌షాప్‌, బార్‌, ప‌బ్‌.. ఇలా ఏదో ఓ షాప్‌లో వెళ్లి మ‌ద్యం కొనుగోలు చేయోచ్చు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క...

మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?

రోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పాజిటివ్‌ వస్తే మృతుడి...

2020-21లో వృద్ధిరేటు సున్నా శాతం: మూడీస్

దేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి  కారణంగా  ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో  దేశీయ వృద్ది రేటు గణనీయంగా పతనం కానుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌ శుక్రవారం  ప్రకటించింది. నెగెటివ్ నుంచి భారత్‌ రేటింగ్‌...

రికార్డు స్థాయిలో తొలి రోజే రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు

తమిళనాడులో తొలి రోజు మద్యం అమ్మకాలు జోరుగా ముగిశాయి. లాక్‌డౌన్‌ అనంతరం తెరుచుకున్నమొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.150...

వాహనాల విడుదలకు మోక్షం

లాక్‌డౌన్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. జరిమానా డబ్బులను పేటీఎం, ఫోన్‌ పే, మీ సేవ...

సెల్‌ఫోన్‌తో క్లిక్‌.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌

రహదారులపై ప్రయాణించేటప్పుడు మరో వాహనదారుడెవరైనా ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో దానిని చిత్రీకరించి సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ విభాగానికి పంపుతున్నారు. ఇందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్ని...

LATEST NEWS

MUST READ