మీరు సాయం చేయరు.. చేసే వారిని వద్దంటారా..?
కోవిడ్ –19 ఎఫెక్ట్తో నాయీబ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ నాయకులు సాయం చేయలేదు. వైఎస్సార్ సీపీ నేతలు సాయం చేస్తుంటే విమర్శిస్తారా అంటూ టీడీపీ అనుబంధ నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం...
కండక్టర్ లెస్ సర్వీసులు..
సరికొత్త మార్పులకు అనుగుణంగా కండక్టర్లెస్ సర్వీసులను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. దీంతో వారు బస్సుల్లో కాకుండా బస్టాపుల్లో ఉండి టికెట్లు ఇస్తారు. ప్రతి బస్టాపునకు ఇద్దరు చొప్పున రెండు విడతలుగా విధులు...
ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీ చేసేలా చర్యలు – ఢిల్లీ హైకోర్టు
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు తెరవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా పిటిషనర్పై లక్ష రూపాయల జరిమానా విధించింది. మద్యం దుకాణాల...
గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్
దిగ్గజ టెలికాం సంస్ధ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్, లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కొత్త ప్లాన్...
లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ..!
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను పొడిగిస్తుందా లేక ఆంక్షల నుంచి పూర్తిగా సడలింపులు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ...
భారత్కు ప్రపంచ బ్యాంకు వంద కోట్ల డాలర్ల ప్యాకేజీ
కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి ప్రపంచ బ్యాంకు భారీ ఊరట నిచ్చింది. దేశంలోని పట్టణ పేదలు , వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా 1 బిలియన్ డాలర్లు సహాయాన్ని...
లాక్డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయి 30918, వద్ద, నిఫ్టీ 47పాయింట్లు నష్టంతో 9095 వద్ద కొనసాగుతోంది. లాభ నష్టాల మధ్య...
‘రైతు భరోసా’ నగదు జమ నేడే
‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి...
అవి తగ్గడంతోనే రిస్క్ పెరిగింది
పెద్ద వయస్కులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు కరోనా బారిన పడటానికి కారణాలు వెల్లడయ్యాయి. శరీరంలోని జన్యువుల కార్యకలాపాల నియంత్రణతో పాటు బయటి నుంచి ప్రవేశించే వైరస్ ఆర్ఎన్ఏలపై దాడి చేయడంలో కీలక...
వేతనజీవి వర్రీ… శాలరీ
వేతనజీవికి వణుకు పుడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా తలెత్తిన సంక్షోభంతో సగటు ఉద్యోగి వేతనం సందిగ్ధంలో...



























