51.8 F
India
Wednesday, May 6, 2026
Home Political News

Political News

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

“వెనక్కి తగ్గలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం”!

చర్చల దిశగా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించలేదు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో తెలంగాణ సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో...

‘ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్లు’ – “15 చాక్లెట్లు రూ.4.3లక్షలంట”!

బంగారం లేదు.. మరేమీ లేదు. ఉత్త చాక్లెట్లే. కాకుంటే.. మనం రోజువారీ తినే చాక్లెట్ల కంటే మరింత మేలైన ముడిపదార్థాలతో తయారు చేసిన 15 చాక్లెట్ల ధర తెలిస్తే నోట మాట రాదంతే....

“భారత ఆర్మీ” భారీ ఆపరేషన్‌ – పాక్‌ సైనిక సిబ్బంది సహా “18 మంది హతం”!

పీఓకేలోని నీలం వ్యాలీతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సైనిక అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్యను అధికారికంగా...

తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు! ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ భరోసా..!

గడిచిన పదహారు రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి ఇప్పుడో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ తమకు సరైన అండ లభించలేదన్న కొరతతో ఉన్న కార్మికులకు గవర్నర్ తమిళ...

“ఆర్టీసీతో అష్టకష్టాలు – సొంత విధుల్లోకి ప్రైవేటు డ్రైవర్లు”..!

ఆర్టీసీ సమ్మె కష్టాలు సోమవారం విద్యార్థులను చుట్టుముట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తగినన్ని బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ ప్రయాణికులు సైతం గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాశారు. శివార్లలోని ఇంజినీరింగ్,...

ముతపడ్డ “మెట్రో”! బేగంపేట మెట్రో స్టేషన్ కు తాళం..!

ఇటీవల కాలంలో హైదరాబాద్ మెట్రో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. అయితే.. ఈ వార్తలన్ని ఆ సంస్థకు ఏ మాత్రం ఆనందం కలిగించేవి కాకపోవటం గమనార్హం అమీర్ పేట మెట్రో స్టేషన్ శ్లాబ్ నుంచి...

పీఓకేలో ఇండియా జెండా పాతుతాం..2024 నాటికి వారిని తరిమి కొడతామన్న అమిత్‌ షా

మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కునుకు ఉండటం లేదని, అందుకే వారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.మోడీ ప్రభుత్వం...

కశ్మీర్‌ విషయంలో చైనా భారత్‌కు మద్దతు ఇచినట్టేనా ?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పాటు భారత్‌లో అదీ తమిళనాడులో పర్యటించిన విషయం తెల్సిందే.రెండు రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు జిన్‌పింగ్‌లు భేటీ జరిగాయి. పలు విషయాల గురించి,...

సంక్రాంతి వరకు ఈ సెలవులు కొనసాగిస్తాడేమో.. సీనియర్ హిరోయిన్..

తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్‌కు దసరా హాలీడేస్‌ను పొడగించిన విషయం తెల్సిందే.ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ముందస్తుగానే దసరా సెలవులను వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లుగా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదం...

సెప్టిక్‌ ట్యాంకులను కూడా వదలకండి.. దేవినేని ఉమా ఫైర్….

ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశాడు.ఏపీ ప్రభుత్వం హయాంలోని పథకాలను పేర్లు మార్చి మళ్లీ వాటిని కొత్త వాటిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ...

LATEST NEWS

MUST READ