కేసులు 5 లక్షలు.. మృతులు 22 వేలు
ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 22 వేలు దాటిపోయింది. చైనా కరోనాని అసాధారణ స్థాయిలో నియంత్రించినప్పటికీ అమెరికా,...
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ బాట
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్డౌన్ నడుస్తోంది.. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఈ నేపథ్యంలో.. ఓవర్ ద టాప్( ఓటీటీ) ప్లాట్ఫామ్స్ తెరలపై బొమ్మలు మరింతగా సందడి చేస్తున్నాయి. ప్రజలు...
నిత్యావసరాలకు మాత్రమే ఓకే..
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ–కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. ‘నిత్యావసరాలు, హెల్త్కేర్, వ్యక్తిగత...
ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి బ్రేక్ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని...
20 వేలు దాటిన మరణాలు.. అత్యధికంగా అక్కడే
ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. సుమారు నాలుగున్నర లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది....
కరోనా: ఇంటర్నెట్ సేవలు బంద్.. ఫేక్న్యూస్!
సోషల్ మీడియా విస్త్రృతి పెరిగే కొద్దీ ఫేక్న్యూస్ వరదలా ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకోలేని సందిగ్ధంలో పడేస్తోంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నకిలీ వార్తల ప్రచారం...
భారత్ తొలి దశలోనే అరికడుతుంది: చైనా
బీజింగ్ : కరోనా వైరస్ను అరికట్టడానికి భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటం, కృషిని చైనా ప్రశంసించింది. అలాగే వైరస్ కట్టడికి సహకారం అందిస్తున్నందుకు భారత్కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని చైనా రాయబార ప్రతినిధి ఓ ప్రకటన...
క్వారంటైన్లో ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొంత మంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. స్వీయనిర్బంధం పాటించాలని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. అలాంటి ఓ వ్యక్తిపై మలక్పేట పోలీసులకు స్థానికులకు ఫిర్యాదు...
అమ్మో.. వైరస్ సోకుతుందేమో
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి వద్ద ఉన్న కెంపేగౌడ ఎయిర్పోర్టు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు కరోనా వైరస్ భయంతో కంటినిండా నిద్ర కరువైంది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో క్షణక్షణం ఆందోళనలో గడుపుతున్నారు. విమానాశ్రయం...
లాక్డౌన్ మూల్యం రూ.9 లక్షల కోట్లు
కోవిడ్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్డౌన్ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120...
































