30.5 F
India
Thursday, April 23, 2026
Home తెలుగు

తెలుగు

శరవేగంగా “RRR” షూటింగ్ పనులు – అందరిని పరుగులు పెట్టిస్తున్న రాజమౌళి?

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' కోసం దేశవ్యాప్తంగా సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తాజా సమాచారం ప్రకారం 'RRR' షూటింగ్ పగలూ రాత్రీ తేడాలేకుండా కొనసాగుతోందట. వచ్చే ఏడాది జులై...

పందెం కోడితో రవితేజ?

మాస్ మహా రాజా రవితేజ కథనాయకుడి గా ఆయన 66వ చిత్రం  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్య క్రమాల తో మొదలైంది. త్వరలోనే రెగ్యులర్  షూటింగ్...

“రణవీర్ డిట్టో కపిల్” ఒక్కసారి చుసేయండి!

బాలీవుడ్ లో గత కొంత కాలంగా బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం సెట్స్ మీద కూడా కొన్ని క్రేజీ బయోపిక్స్ ఉన్నాయి.. అందు లో కపిల్ దేవ్ బయోపిక్ ఒకటి. కబీర్ ఖాన్...

రోహిత్ శర్మకి ఇలాంటి చెత్త రికార్డా? లిస్టులో ధోని కూడా!!!

బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో అరుదైన రికార్డ్‌లను బ్రేక్ చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ.. ఓ చెత్త రికార్డ్‌ని కూడా నమోదు చేశాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆఖరి...

WWE సూపర్ స్టార్స్ ఏం తింటారో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి మరి!!!

WWE చూసే అలవాటు ఉందా ? ఇప్పుడు చూడట్లేదు ఏమో కాని, ఒకప్పుడు అయితే చూసేవారు కదా.జాన్ సీనా, రాక్ .ఇలాంటి సూపర్ స్టార్స్ కి మీరు ఎదో ఒక దశలో ఫ్యాన్...

“జంక్ ఫుడ్” విపరీతంగా తింటున్నారా అయితే ఇది మీకోసమే!!!

సిగరెట్, మందు కి అడిక్ట్ అయినట్టు చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడుతుంటారు.టైం తో పనిలేకుండా బర్గర్ లు, పిజ్జా లు, బేకారి ఐటమ్స్ లాగించేస్తూ ఉంటారు.ఆరోగ్యానికి మంచిది కాదు...

మధ్యలోకి నన్నేందుకు లాగుతారు – సల్మాన్ అంకుల్ మీరే న్యాయం చెయ్యాలి

బాలీవుడ్ నటి, ఐటెం డ్యాన్సర్ రాఖీ సావంత్ ఎన్ని వేషాలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమెతో పెట్టుకోవడం అంటే బురదలో రాళ్లు వేసినట్లేనని అందరికీ తెలుసు. అందుకే ఆమెను బాలీవుడ్ ఎప్పుడో వదిలేసింది. రాఖీ...

“సరిలేరు నీకెవ్వరు” – ట్రైలర్ ఎప్పుడో తెలుసా గురు

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ శర వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ చిత్రీ కరణ పూర్తయింది. రిలీజ్ కు ఇంకా రెండు నెలలు మాత్రమే...

“పంత్”ని పంపేయండి – పంత్ పై అభిమానుల ఆగ్రహం

రిషభ్‌ పంత్‌.. భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చిన కొత్తలో అతనొక ఆశా కిరణం.. ఎంఎస్‌ ధోనికి వారసుడు.. భారత క్రికెట్‌ జట్టు ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నాల్గోస్థానంలో అతనే సరైనోడు.... క్రికెట్‌ పెద్దలు...

ఒకే ట్రాక్ పై రెండు రైళ్ళు – ఆగివున్న రైలును గుద్దిన మరో రైలు – గాయపడ్డ 30మంది...

కాచిగూడ నింబోలి అడ్డలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్‌ రైలు, హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచి...

MOST POPULAR

HOT NEWS