39.2 F
India
Monday, May 11, 2026

వైరస్‌ మార్పు చెందుతోందా?

దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (మ్యుటేషన్‌) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ యోచిస్తోంది. సార్స్‌–కోవిడ్‌2 తన...

ఇక సినిమాలు, పబ్‌ పార్టీలు నామమాత్రమే!

కరోనా వైరస్‌ పుణ్యమా అని ఐటీ కంపెనీలకు మాత్రమే పరిమితం అనుకున్న వర్క్‌ ఫ్రం హోం ఇప్పుడు అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. దీనికి ఇంటర్నెట్‌ అన్నది ఆధార భూతమన్నది కాసేపు మరిచిపోయినా.. ఇకపై...

డబ్ల్యూహెచ్‌ఓ ఆహ్వానం అందలేదు: తైవాన్‌

ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెలలో నిర్వహించే సమావేశానికి తమకు ఆహ్వానం పంపలేదని తైవాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది. అత్యున్నత స్థాయి హెల్త్‌ పాలసీలు రూపొందించే...

వుహాన్‌ నుంచే వైరస్‌ విడుదల.. ఆధారాలున్నాయి

ప్రపంచ ప్రజానీకంపై తీవ్ర ప్రతాపం చూపుతున్న కరోనా రక్కసి చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే విడుదలైందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆరోపించింది. కరోనా వైరస్‌ను వుహాన్‌ ల్యాబ్‌ నుంచి ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారని తీవ్ర...

డాలర్‌తో రూపాయి విలువ పుంజుకొని…

డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 52 పైసలు పుంజుకొని రూ.75.66 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై నిర్ణయం నేపథ్యంలో విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలహీనపడటం, మన స్టాక్‌...

భయం వద్దు.. మనోబలమే మందు

కరోనా వైరస్‌ గురించి మితిమీరిన ఆలోచనలు, ఆందోళనతో కొంతమంది మానసిక రుగ్మతకు గురవుతున్నారు. భవిష్యత్‌ ఏమిటోనని బెంబేలు పడిపోతూ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. లాక్‌ డౌన్‌తో ఖాళీ సమయం ఎక్కువగా ఉండి...

లాక్‌డౌన్‌ : వాట్సప్‌ను తెగ వాడేస్తున్నారు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి కాళ్లు బయటపెట్టలేని పరిస్థితి...

అన్ని రకాల లోన్లపై 3 నెలల మారటోరియం

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఆర్‌బీఐ కీలక ప్రకటన  రుణ గ్రహీతలకు భారీ ఊరటనిచ్చింది. వచ్చే 3నెలలు అన్ని లోన్ల ఈఎంఐలపై మారటోరియం విధించింది. దీంతో గృహ రుణాలతో సహా అన్నిరకాల...

లాక్‌డౌన్‌ నిందితునిపై తూటా

లాక్‌డౌన్‌ తనిఖీల సమయంలో బుధవారం విధులలో ఉన్న పోలీసులపై దాడి చేసి పారిపోయిన యువకునిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన బెంగళూరులో జరిగింది. లాక్‌డౌన్‌ సందర్భంగా సంజయనగర భూపసంద్ర వద్ద చెక్‌పోస్ట్‌ను పెట్టివాహనాలను...

పరీక్షల్లేవ్‌.. అందరూ పాస్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది....

LATEST NEWS

MUST READ