37.4 F
India
Tuesday, May 12, 2026

ఎలా చనిపోయినా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

‘కరోనా అగ్రరాజ్యాలనే అల్లాడిస్తోంది. అమెరికాలో లక్ష మంది వరకు చనిపోయారు. మందులేని ఆ మహమ్మారిని మట్టుబెట్టేందుకు ఇప్పటివరకు మనదేశం తీసుకున్న చర్యలు బాగున్నాయని సంతృప్తి చెందితే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదముంది. ఇలాంటి క్లిష్ట...

ఆల‌యాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్‌…

భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు 51 ఆల‌యాల్లో ద‌ర్శ‌నానికి బుధ‌వారం నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా...

లాక్‌డౌన్‌పై ఏం చేద్దాం? – సీఎం కె.చంద్రశేఖర్‌రావు

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31న ముగియనుంది. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా జూన్‌ 1 నుంచి మరిన్ని ఆంక్షలు సడలించాలనే...

‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌తోనే ఇది సాధ్యమైంది’

కాంగ్రెస్‌ తీరుపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విఫలమైందన్న రాహుల్‌ గాంధీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. యావత్‌...

గమ్యానికి వెళ్తూ.. అనంత లోకాలకు..

గమ్యానికి వెళుతూ ఓ వలస కూలీ మృతి చెందాడు. ఒడిశాలోని బరంపురం సమీపంలో పాశియా గ్రామానికి చెందిన కరుణం దులై (50), అతడి భార్య ఉళ్లిదులై గుంటూరు సమీపంలోని స్పిన్నింగ్‌ మిల్లులో కార్మికులుగా...

ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ కు చెందిన ఆన్‌లైన్ వెంచర్ జియో మార్ట్ ఆన్‌లైన్ గ్రోసరీ సేవలను ప్రాంరంభించింది. గత నెల  పైలట్ ప్రాజెక్టుగా  ప్రారంభించిన ఈ సేవలను ఇపుడు జియోమార్ట్ మరింత విస్తరించింది. కరోనా వైరస్ కట్టడికి విధించిన...

తొలి రోజే ప్రయాణికుల కష్టాలు..

దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా పలు...

కరోనా.. ఎలా సోకిందబ్బా?

లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని భావించి ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది. నగరంలోని చాలా మంది ఆంక్షల సడలింపు...

వాహనాలను తిరిగి పొందొచ్చు: సవాంగ్

లాక్‌డౌన్‌లో పట్టుబడ్డ వాహనాలను తిరిగి తీసుకెళ్లొచ్చని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సవాంగ్‌ అన్నారు. వాహన యజమానులు సంబంధిత పీఎస్‌ను సంప్రదించాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు పీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే...

కరోనా : ఉద్యోగులను తొలగిస్తున్న టెక్‌ దిగ్గజం

కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు నిర్ణియించింది.  ప్రత్యేకమైన, క్లిష్ట  పరిస్థితి నేపథ్యంలో  ఉద్యోగులను  ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి...

LATEST NEWS

MUST READ