55.1 F
India
Saturday, April 25, 2026
Home తెలుగు

తెలుగు

రాజు గారి గది-3: మూవీ రివ్యూ

చిత్రం : రాజు గారి గది-3 నటీనటులు: అశ్విన్ బాబు-అవికా గోర్-ఆలీ-ఊర్వశి-ధన్ రాజ్-బ్రహ్మాజీ-ప్రభాస్ శీను-హరితేజ-అజయ్ ఘోష్ తదితరులు సంగీతం: షాబిర్ ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు మాటలు: సాయిమాధవ్ బుర్రా నిర్మాణం: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్ ‘రాజు గారి గది’...

నవదీప్ ఎందుకు ఇలాంటి చీప్ పనులు చేస్తావ్..!

ఒక స్టార్ హీరో అవ్వడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉండి కూడా అదృష్టం కలిసి రాక నిలదొక్కుకోలేకపోయిన కథానాయకుల్లో నవదీప్ ఒకడు. ఆఖరికి సహాయ పాత్రలు చేయడం మొదలెట్టినా కూడా అతడి కెరీర్...

విజయ్ దేవరకొండ కి టైటిల్ కష్టాలు..!

“డియర్ కామ్రేడ్” డిజాస్టర్ తో విజయ్ దేవరకొండ గ్రాఫ్ కాస్త పడింది. దానికి తోడు సినిమాకి సినిమాకి మధ్య విడుదల తేదీ కూడా కాస్త పెరిగింది. ప్రస్తుతం విజయ్ “హీరో” అనే మల్టీ...

సంక్రాంతి బరి నుండి బాలయ్య అవుట్…!

జనవరి 10, 2020కి మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, జనవరి 12, 2020కి అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” చిత్రాలు ఆల్రెడీ సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకోవడంతో బాలయ్య ఎక్కడ ఇరుక్కుంటాడా...

ఆ హీరోని భరించడం చాల కష్టం అంటున్న రకుల్..!

పాపం రకుల్ ప్రీత్ సింగ్ కు ఈమధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా లేదు. 2017 లో వచ్చిన ‘రారండోయ్ వేడుకచూద్దాం’ తప్ప ఆ తరువాత చేసిన ‘జయ జానకి నాయకా’ ‘స్పైడర్’...

మెగాస్టార్ కంటే ప్రభాస్ గొప్ప… మెగా ఫ్యాన్స్ ఫైర్..

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తిట్టుకొన్నారంటే ఒక అర్ధం ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్ లైన్ లో కొట్టుకొన్నారంటే ఒక లాజిక్ ఉంది. సదరు గొడవల్లో...

పీఓకేలో ఇండియా జెండా పాతుతాం..2024 నాటికి వారిని తరిమి కొడతామన్న అమిత్‌ షా

మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కునుకు ఉండటం లేదని, అందుకే వారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.మోడీ ప్రభుత్వం...

సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు…!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ శాంతి సందేశం ఇస్తున్నారు.యుద్దాలతో ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతోంది అంటూ శాంతి సందేశం ఇచ్చే పనిలో పడ్డారు.అందరూ శాంతంగా ఉండాలని హితబోద చేస్తున్నారు.తాను అధ్యక్షుడుగా ఉన్న...

మనకి వచ్చే కల ఉరికే రాదు… దానికి ఒక కారణం ఉంటుంది..!

ప్రతి మనిషి కలలు కంటూ ఉంటాడు.రాత్రి పడుకున్న సమయంలో, పగటి పూట పడుకున్న సమయంలో కలలు వస్తాయి.తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయని మనలో కొందరి నమ్మకం.అది ఖచ్చితంగా మూడ నమ్మకమే...

కశ్మీర్‌ విషయంలో చైనా భారత్‌కు మద్దతు ఇచినట్టేనా ?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పాటు భారత్‌లో అదీ తమిళనాడులో పర్యటించిన విషయం తెల్సిందే.రెండు రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు జిన్‌పింగ్‌లు భేటీ జరిగాయి. పలు విషయాల గురించి,...

MOST POPULAR

HOT NEWS